8న చంద్రగ్రహణం - శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (10:43 IST)
ఈ నెల 8వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కనిపించనుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంను మూసివేయనున్నారు. మొత్తం 11 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. 8వ తేదీ ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజల తర్వాత శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. 
 
కాగా, చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 గంటలకు నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 
 
చంద్రగ్రహణం నేపథ్యంలో 7న సిఫారసు లేఖలు స్వీకరించబోడవం లేదని తితిదే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తేదీన గ్రహణం రోజున సర్వదర్శనం టోకెన్లను కూడా జారీ చేయడం లేదని చెప్పారు. బ్రేక్ దర్శనాలు, అర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

తర్వాతి కథనం
Show comments