నరసింహా స్వామి సేవలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టీస్ మహేశ్వరి

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (12:30 IST)
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయనతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పూజలు నిర్వహించడం జరిగింది. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆలయ ప్రధాన అర్చకులు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
 
స్వామివారి అంతరాలయంలో చీఫ్ జస్టిస్ గోత్రనామాలతో పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని కప్ప స్తంభం ఆలింగనం చేసుకొని ముడుపులు చెల్లించుకున్నారు. వేదపండితులు చీఫ్ జస్టిస్ మహేశ్వరిని ఆశీర్వదించారు. ఆలయ ఈవో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ విశిష్టత గురించి వివరించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments