Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

Webdunia
సోమవారం, 2 మే 2022 (23:23 IST)
మహర్షులైనా ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుందా... అంటే సమాధానం కష్టమే. విశ్వామిత్ర పరాశరాది మునులు సైతం ముక్కుమూసుకుని తపము ఆచరించేవేళ, ఇంద్ర లోకపు అప్సర భామినులు రాగా వారితో వలపు ఝంఝాటంలో పడలేదా?

 
అంతటి వారికే స్త్రీల పట్ల ఆశ చావనపుడు, రసపదార్థాలు దిట్టంగా భుజించే నరులకు సరసాన్ని దూరం చేయడం సాధ్యమా? ఇంద్రియ నిగ్రహం అనేది మానవులకు సిద్ధించడం కల్ల. అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

 
వింధ్య పర్వతం నీటిలో తేలడం ఎంత అసంభవమో... నరులు కోరికలను విడనాడటం అంతే. ఈ లోకంలో విరక్తులైనట్లు కన్పించేవారే తప్ప, నిజంగా విరక్తులైనవారు లేరంటారు. కానీ ఇంద్రియ నిగ్రహంతో చరిత్రకెక్కిన పురుషపుంగవులు ఎందరో కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments