Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

Webdunia
సోమవారం, 2 మే 2022 (23:23 IST)
మహర్షులైనా ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుందా... అంటే సమాధానం కష్టమే. విశ్వామిత్ర పరాశరాది మునులు సైతం ముక్కుమూసుకుని తపము ఆచరించేవేళ, ఇంద్ర లోకపు అప్సర భామినులు రాగా వారితో వలపు ఝంఝాటంలో పడలేదా?

 
అంతటి వారికే స్త్రీల పట్ల ఆశ చావనపుడు, రసపదార్థాలు దిట్టంగా భుజించే నరులకు సరసాన్ని దూరం చేయడం సాధ్యమా? ఇంద్రియ నిగ్రహం అనేది మానవులకు సిద్ధించడం కల్ల. అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

 
వింధ్య పర్వతం నీటిలో తేలడం ఎంత అసంభవమో... నరులు కోరికలను విడనాడటం అంతే. ఈ లోకంలో విరక్తులైనట్లు కన్పించేవారే తప్ప, నిజంగా విరక్తులైనవారు లేరంటారు. కానీ ఇంద్రియ నిగ్రహంతో చరిత్రకెక్కిన పురుషపుంగవులు ఎందరో కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments