Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌని అమావాస్య.. విష్ణుపూజ.. అన్నదానం మరిచిపోకండి..

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (09:34 IST)
మాఘమాస అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మౌని అమావాస్య రోజున ఎవరైతే గంగాస్నానంతో పాటు నారాయణుడిని పూజిస్తారో వారు సర్వపాపాల నుండి విముక్తి పొందుతారు. 
 
దీనితో పాటు వారి కోరిక నెరవేరుతాయి. కోటి స్నానాలతో వచ్చే పుణ్యం మౌని అమావాస్యనాడు గంగానదిలో చేసే స్నానంతో వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
గంగతో పాటు ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం వలన కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది. మౌని అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షంతో పాటు పుణ్య ఫలాలు లభిస్తాయి.  
 
అంతేకాకుండా పితృ తర్పణం చేయడానికి కూడా ఇది అత్యుత్తమమైన రోజు. నదీస్నానం చేసిన తర్వాత సూర్యునిక అర్ఘ్యం సమర్పించి.. పితృ తర్పణం చేయాలి. పేద బ్రాహ్మాణులకు, పేదలకు అన్నదానం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరకట్న వేధింపులు... పెళ్లయిన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య

Galla Jaydev: దేవుడు దయ ఉంటే తిరిగి టీడీపీలో చేరుతాను: జయదేవ్ గల్లా

ఎర్రకోట వద్ద భద్రతా వైఫల్యం.. డమ్మీ బాంబును గుర్తించిన భద్రతా సిబ్బంది

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments