మౌని అమావాస్య.. విష్ణుపూజ.. అన్నదానం మరిచిపోకండి..

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (09:34 IST)
మాఘమాస అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మౌని అమావాస్య రోజున ఎవరైతే గంగాస్నానంతో పాటు నారాయణుడిని పూజిస్తారో వారు సర్వపాపాల నుండి విముక్తి పొందుతారు. 
 
దీనితో పాటు వారి కోరిక నెరవేరుతాయి. కోటి స్నానాలతో వచ్చే పుణ్యం మౌని అమావాస్యనాడు గంగానదిలో చేసే స్నానంతో వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
గంగతో పాటు ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం వలన కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది. మౌని అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షంతో పాటు పుణ్య ఫలాలు లభిస్తాయి.  
 
అంతేకాకుండా పితృ తర్పణం చేయడానికి కూడా ఇది అత్యుత్తమమైన రోజు. నదీస్నానం చేసిన తర్వాత సూర్యునిక అర్ఘ్యం సమర్పించి.. పితృ తర్పణం చేయాలి. పేద బ్రాహ్మాణులకు, పేదలకు అన్నదానం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

తర్వాతి కథనం
Show comments