Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ తిరిగిందా.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (09:19 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో డ్రోన్ తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ డ్రోన్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆలయ భద్రతపై ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన ఐకాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించలేదు. పటిష్ట భద్రత కలిగిన తిరుమల వెంకన్న ఆలయంపై డ్రోన్ ఎలా ఎగరగలిగింది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
 
దీనిపై టీటీడీ అధికారులు స్పందించారు. ఆలయంపై డ్రోన్ ఎగురుతున్న వీడియో నిజం కాదన్నారు. ఆ వీడియో డ్రోన్ ద్వారా రికార్డ్ చేయబడిందా లేదా గూగుల్, 3D విజువల్స్ నుండి పొందబడిందా అని నిర్ధారించడానికి విశ్లేషణ కోసం వీడియోను ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు పంపుతామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments