Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ తిరిగిందా.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (09:19 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో డ్రోన్ తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ డ్రోన్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆలయ భద్రతపై ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన ఐకాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించలేదు. పటిష్ట భద్రత కలిగిన తిరుమల వెంకన్న ఆలయంపై డ్రోన్ ఎలా ఎగరగలిగింది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
 
దీనిపై టీటీడీ అధికారులు స్పందించారు. ఆలయంపై డ్రోన్ ఎగురుతున్న వీడియో నిజం కాదన్నారు. ఆ వీడియో డ్రోన్ ద్వారా రికార్డ్ చేయబడిందా లేదా గూగుల్, 3D విజువల్స్ నుండి పొందబడిందా అని నిర్ధారించడానికి విశ్లేషణ కోసం వీడియోను ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు పంపుతామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments