Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ తిరిగిందా.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (09:19 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో డ్రోన్ తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ డ్రోన్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆలయ భద్రతపై ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన ఐకాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించలేదు. పటిష్ట భద్రత కలిగిన తిరుమల వెంకన్న ఆలయంపై డ్రోన్ ఎలా ఎగరగలిగింది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
 
దీనిపై టీటీడీ అధికారులు స్పందించారు. ఆలయంపై డ్రోన్ ఎగురుతున్న వీడియో నిజం కాదన్నారు. ఆ వీడియో డ్రోన్ ద్వారా రికార్డ్ చేయబడిందా లేదా గూగుల్, 3D విజువల్స్ నుండి పొందబడిందా అని నిర్ధారించడానికి విశ్లేషణ కోసం వీడియోను ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు పంపుతామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

తర్వాతి కథనం
Show comments