Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలకై ఒక్క అడుగువేస్తే కలిగే ఫలం ఏంటో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (22:06 IST)
ఏ ఉత్సవం చేసినా ఫలితమనేది వుండాలి. లేదంటే ఆ పని చేయరు. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలను ఎవరు చూసినా ఈ లోకంలో సకల భోగాలను అనుభవించి బ్రహ్మలోకాలను పొందుతారని విశ్వాసం.
 
ఎవరైనా ఈ బ్రహ్మోత్సవాలకై ఇంటి నుంచి ఒక్క అడుగు వేస్తారో వారి తర్వాత ఏడు తరాల వారికి అన్నం చేకూరుస్తాననీ, అటువంటివారు ఈ లోకంలో అనేక భోగాలు అనుభవించి, స్వర్గ సౌఖ్యాలనుభవించి అనంతరం పరమపదాన్ని చేరుకుంటారని వరాహ పురాణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా బ్రహ్మదేవునితో చెప్పి వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments