Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలకై ఒక్క అడుగువేస్తే కలిగే ఫలం ఏంటో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (22:06 IST)
ఏ ఉత్సవం చేసినా ఫలితమనేది వుండాలి. లేదంటే ఆ పని చేయరు. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలను ఎవరు చూసినా ఈ లోకంలో సకల భోగాలను అనుభవించి బ్రహ్మలోకాలను పొందుతారని విశ్వాసం.
 
ఎవరైనా ఈ బ్రహ్మోత్సవాలకై ఇంటి నుంచి ఒక్క అడుగు వేస్తారో వారి తర్వాత ఏడు తరాల వారికి అన్నం చేకూరుస్తాననీ, అటువంటివారు ఈ లోకంలో అనేక భోగాలు అనుభవించి, స్వర్గ సౌఖ్యాలనుభవించి అనంతరం పరమపదాన్ని చేరుకుంటారని వరాహ పురాణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా బ్రహ్మదేవునితో చెప్పి వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

తర్వాతి కథనం
Show comments