Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుమ, ముక్కనుమ రోజున పూజ ఇలా చేస్తే?

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (18:32 IST)
కనుమ పండుగ రోజున మాంసాహారం తీసుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సంక్రాంత పండుగలో భాగంగా కనుమ రోజున వేకువ జామున నిద్రలేచి దేవతారాధన చేయడం మంచిది. మూడవ రోజున కనుమ రోజున తమ పొలాలలో నిరంతరం శ్రమించే పశువులను పూజిస్తారు. 
 
రైతులు ఉదయాన్నే పశువులను, వాటి పాకలను శుభ్రంగా కడిగి అలంకరించి పూజలు చేస్తారు. వాటికి ఇష్టమైన వాటిని తినిపిస్తారు. కనుమనాడు రథం ముగ్గు వేస్తారు. కొందరు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గు వేస్తుంటారు 
 
సంక్రాంతి పండుగలో ముఖ్యంగా నాలుగవ రోజును ముక్కనుమను పిలుస్తారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని తింటారు. అయితే సంక్రాంతి పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాకాహారమే భుజించాలి.
 
ముక్కనుమ రోజున కొత్త వధువుల సావిత్రి గౌరీవ్రతం అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్టించుకుని వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మది రకాల పిండి వంటలు నివేదనం చేస్తారు. చివరికి ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments