Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రి అమ్మవారికి 63 గ్రాముల బంగారు గాజులు

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:19 IST)
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ఈ రోజు అనగా ది.29-01-2020వ తేదిన #67-2-14/8, అశోక్ నగర్, G.P.T.కాలని, కాకినాడ కు చెందిన శ్రీ కె.వెంకట అనిల్ కుమార్, జయ ప్రియాంక గార్లు శ్రీ కనకదుర్గ అమ్మవారికి 63 గ్రాముల కలిగిన బంగారు గాజులను ఆలయ అధికారులను కలసి అందజేసినారు. 
 
దాతలకు శ్రీ అమ్మవారి దర్శనం అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రము, చిత్ర పటము, ప్రసాదములును అందజేసినారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments