పరస్త్రీతో సంభోగించినట్లు కల వస్తే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (19:13 IST)
నిద్రలో అనేక కలలు వస్తుంటాయి. ఐతే ఏ కలలు మేలు చేస్తాయి ఏ కలలు కీడు చేస్తాయన్నది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇపుడు శుభ ఫలితాలను ఇచ్చే కలలు ఏమిటో చూద్దాం. 
 
కలలో ఇష్ట దేవతను చూసినట్లు వస్తే శుభం. అలాగే పుష్పములు, పండ్లు, పసుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకర వస్తువులను చూసినట్లు, పసుపుపచ్చని వనాలు కలలో వస్తే శుభము. గుర్రములు, ఏనుగులు లేదంటే పల్లకీ తదితర వాహనాలను ఎక్కినట్లు కల వస్తే శుభకరమే. 
 
ఇంకా తను ఏదో బాధకు గురైనట్లు, రక్తము చూసినట్లు, వేదము చదివినట్లు, పరస్త్రీని సంభోగించినట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు కల వస్తే శుభం జరుగుతుంది. నూతన వస్తు, వస్త్రభూషణములు ధరించినట్లు కల వచ్చినా శుభమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం- 17మంది మృతి.. ఆర్టీసీ బస్సులు లారీ ఢీకొనడంతో.. (video)

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

అన్నీ చూడండి

లేటెస్ట్

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

పోలేరమ్మ తల్లిని పిలిచిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి: అందరి ముందుకు వచ్చి నైవేద్యం స్వీకరించిన దేవత

Amla Navami 2025: అక్షయ నవమి, ఉసిరి నవమి నాడు ఈ పరిహారాలు చేస్తే.. అద్భుత ఫలితం.. ఏంటవి?

నేడు ఉసిరి నవమి, అక్షయ నవమి.. ఉసిరి చెట్టు కింద నేతి దీపం.. సత్యయుగం..?

తర్వాతి కథనం
Show comments