Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రాకకు గుర్తు ఏమిటంటే.. కందిమల్లయ పల్లెలో..? కాలజ్ఞాని

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (19:23 IST)
నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది.
దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను.
 
నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. 
నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. 
మూఢులు మాత్రం నమ్ముతారు.
 
మరొక విచిత్రం పుడుతుంది. 
వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. 
వారిని చూసి నేనని భ్రమపడవద్దు. 
 
నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. 
ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

అన్నీ చూడండి

లేటెస్ట్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

Phalgun Month 2025: ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది.. చంద్రుడిని ఆరాధిస్తే.. పండుగల సంగతేంటి?

14-02-2025 శుక్రవారం రాశిఫలాలు - అకాల భోజనం, విశ్రాంతి లోపం....

త్రిగ్రాహి యోగం: సూర్యునికి బలం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ఏం జరుగుతుందంటే?

తర్వాతి కథనం
Show comments