Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబాకు జీడిపప్పులు, కలకండను నైవేద్యంగా సమర్పిస్తే?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (17:37 IST)
జీవితంలో సుఖదుఃఖాలుంటాయి. సుఖసంతోషాలుంటే పొంగిపోవడం, ఈతిబాధలుంటే కుంగిపోవడం మానవ నైజం. సుఖదుఃఖాలను ఒకేలా చూసే మనస్తత్వం లభించాలంటే.. సాయిని స్మరించాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. భయాలను, దుఃఖాలను తొలిగించే మహిమాన్వితుడు సాయి ఒక్కడే. ఈ సాయిబాబా మంత్రాన్ని పఠించడం ద్వారా కష్టనష్టాలన్నీ తొలగిపోతాయి. సర్వశుభాలు చేకూరుతాయి. 
 
"ఓం సాయి గురువాయే నమః
ఓం షిరిడీ దేవాయే నమః
ఓం సర్వ దేవ రూపాయే నమః'' అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం శుచిగా స్నానమాచరించి.. తొమ్మిది సార్లు పఠించాలి. ఇంకా గురువారాల్లో సాయిబాబా ఆలయానికి వెళ్లి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
సాయిబాబా ఆలయానికి వెళ్లి స్వామివారికి జీడిపప్పు లేదు కలకండలను నైవేద్యంగా సమర్పించి.. ఈ మంత్రాన్ని 108సార్లు ఉచ్చరించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శత్రుభయం వుండదు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం దరిచేరవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇంకా ఐదు రోజుల పాటు సాయిబాబాను నిష్ఠగా పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. 
 
గురువారం నుంచి ప్రారంభించి సోమవారం వరకు ఉదయం, సాయంత్రం పూట సాయిబాబాకు బూందీని నైవేద్యంగా సమర్పించి.. పుష్పాలు, హారతితో పూజించిన వారికి సకలశుభాలు చేకూరుతాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments