Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృ దోషాలు తొలగిపోవాలంటే.. సోమవారం ఉపవాసం వుండి?

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (16:00 IST)
పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి పిండప్రదానం చేస్తే పూర్వీకుల దీవెనలు లభిస్తాయి. పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే ఆ తేదీన శ్రాద్ధ కార్యక్రమం నిర్వహించి. పిండదానం చేయడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయి. 
 
ఇక పితృపక్షం సమయంలో వీలైతే సోమవారం నాడు ఉపవాసం ఉండి... ఆకలితో ఉన్నవారికి, పేదలకు ఆహారాన్ని ఇస్తే పితృ దోషాలు తొలగిపోతాయి. ఇంటికి వచ్చిన అతిథులను, యాచకులను అవమానించకుండా వారికి ఆహారాన్ని ఇస్తే కూడా పితృ దోషాలు తొలగిపోతాయని, మంగళవారం నాడు వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు సేవ చేస్తే పితృ దోషాలను తొలగించుకోవచ్చు. 
 
పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పావురం లేదా పక్షుల రూపంలో ఇంటికొస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే భోజనం, నీరు వంటి ఏర్పాట్లు సదా చేసి ఉంచాలని సూచిస్తున్నారు. పితృపక్షంలో ఇంటి శుభ్రతపై శ్రద్ధ వహించాలి. 
 
కానీ, సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం వంటి ఏ పని చేయకూడదు. ప్రతిరోజూ మీరు పితృ పక్షంలో ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరుతో గోవుకు తినిపించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్షాలు... పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

రీల్స్ కోసం బైకుపై స్టంట్స్ - గాల్లో కలిసిన ప్రాణాలు

నోయిడా వరకట్న కేసులో ట్విస్ట్ : నిక్కీ కుటుంబంపై వదిన ఆరోపణలు

ట్రంప్ టారిఫ్ ప్లాన్‌కు మోడీ విరుగుడు... 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు..

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

తర్వాతి కథనం
Show comments