Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృపక్షం మహాలయంతో పూర్తి.. ఇవి చేయాలి.. ఇవి చేయకూడదు..

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (15:25 IST)
ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 18వ తేదీ పితృపక్షం దినాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్‌ 2వ తేదీ మహాలయ అమావాస్యతో ముగియనుంది. ఈ సమయంలో పితృ దేవతలకు శ్రాద్ధం ఇవ్వడం ద్వారా వారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. 
 
ఈ సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, కాకులు పిండ ప్రదానం, బ్రాహ్మణులకు భోజనాలు, వస్త్రదానం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వంశాభివృద్ధి వుంటుంది. అడ్డంకులు తొలగిపోతాయి. పితృపక్షంలో పొరపాటున కూడా ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. 
 
మద్యం మంసానికి దూరంగా ఉండాలి. ఈ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఇక పితృపక్షం అంటే పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి కొత్త పనులు ప్రారంభించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. కారు ఇల్లు వంటివి కొనుగోలు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

లేటెస్ట్

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

24-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల దూకుడు అదుపు చేయండి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య నాడు జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

తర్వాతి కథనం
Show comments