Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పితృపక్షం మహాలయంతో పూర్తి.. ఇవి చేయాలి.. ఇవి చేయకూడదు..

Amavasya

సెల్వి

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (15:25 IST)
ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 18వ తేదీ పితృపక్షం దినాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్‌ 2వ తేదీ మహాలయ అమావాస్యతో ముగియనుంది. ఈ సమయంలో పితృ దేవతలకు శ్రాద్ధం ఇవ్వడం ద్వారా వారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. 
 
ఈ సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, కాకులు పిండ ప్రదానం, బ్రాహ్మణులకు భోజనాలు, వస్త్రదానం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వంశాభివృద్ధి వుంటుంది. అడ్డంకులు తొలగిపోతాయి. పితృపక్షంలో పొరపాటున కూడా ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. 
 
మద్యం మంసానికి దూరంగా ఉండాలి. ఈ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఇక పితృపక్షం అంటే పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి కొత్త పనులు ప్రారంభించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. కారు ఇల్లు వంటివి కొనుగోలు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-09-2024 మంగళవారం దినఫలితాలు : శకునాలు పట్టించుకోవద్దు...