Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున మారేడు పత్రితో లక్ష్మీదేవి పూజ చేస్తే?

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (20:16 IST)
దీపావళి రోజున ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది. కొత్త బట్టలు ధరించాలి. కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది.
 
దీపావళి రోజున మద్యం, మాంసానికి దూరంగా వుండాలి. లక్ష్మీపూజ తప్పనిసరి. మద్యం పూట నిద్రపోకుండా వుండాలి. గుమ్మాలకు తోరణాలు కట్టాలి. పూజాగదిని శుభ్రంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి పూజలు చేయాలి.  
 
అమ్మవారికి చేయవలసిన నైవేద్యంగా కొబ్బరికాయ, అరటి పండ్లు, పాయసం, నైవేద్యంగా సమర్పించవచ్చు. మారేడు పత్రి, తామరపువ్వుతో లక్ష్మీదేవిని పూజించడం మరింత శుభకరం. ఇంటి గుమ్మానికి దిష్టి తీసి గుమ్మడికాయను కొట్టడం చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments