Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున మారేడు పత్రితో లక్ష్మీదేవి పూజ చేస్తే?

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (20:16 IST)
దీపావళి రోజున ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది. కొత్త బట్టలు ధరించాలి. కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది.
 
దీపావళి రోజున మద్యం, మాంసానికి దూరంగా వుండాలి. లక్ష్మీపూజ తప్పనిసరి. మద్యం పూట నిద్రపోకుండా వుండాలి. గుమ్మాలకు తోరణాలు కట్టాలి. పూజాగదిని శుభ్రంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి పూజలు చేయాలి.  
 
అమ్మవారికి చేయవలసిన నైవేద్యంగా కొబ్బరికాయ, అరటి పండ్లు, పాయసం, నైవేద్యంగా సమర్పించవచ్చు. మారేడు పత్రి, తామరపువ్వుతో లక్ష్మీదేవిని పూజించడం మరింత శుభకరం. ఇంటి గుమ్మానికి దిష్టి తీసి గుమ్మడికాయను కొట్టడం చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

అన్నీ చూడండి

లేటెస్ట్

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments