Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుడికి శెనగల మాల సమర్పిస్తే..?

Webdunia
గురువారం, 6 జులై 2023 (16:12 IST)
Lord Ganesh
నవగ్రహాలలో గురుభగవానునికి చెందిన ధాన్యం శెనగలు. అందుకే శెనగల మాలను గురుభగవానుడికి సమర్పిస్తారు. గురుదేవునికి శెనగలు ఎలా ధాన్యమో, శని దేవుడికి నువ్వులు ధాన్యం. శెనగలను మాలగా గురువుకు సమర్పిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. 
 
ధాన్యాలు మనకు భగవంతుడిచ్చిన వరం. ఈ ధాన్యాలతో ఆహారాన్ని సిద్ధం చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంపిణీ చేయాలి. 
 
అలాగే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి శెనగలతో చేసిన వంటకాలను సమర్పిస్తే. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అదీ గురువారం వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి శెనగల మాల సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

14-04-2025 సోమవారం ఫలితాలు : పెట్టుబడులకు తరుణం కాదు...

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments