Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధ పౌర్ణమి.. వైశాఖ పౌర్ణమి పూజ.. దానాలు.. ఇవి కొంటే?

సెల్వి
మంగళవారం, 21 మే 2024 (21:22 IST)
వైశాఖ పౌర్ణమి మే 22వ తేదీ సాయంత్రం 5.42 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మే 23వ తేదీ సాయంత్రం 6.42 గంటలకు ముగుస్తుంది. తిథి వ్రతం మే 23న మాత్రమే ఆచరిస్తారు. ఈ రోజున శ్రీయంత్రం, బుద్ధుని విగ్రహం, ఇత్తడి ఏనుగు విగ్రహం ఇంటికి తెచ్చుకోవడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఈ రోజు ఇంట్లో బంగారు లేదా వెండి నాణేలను ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తద్వారా లక్ష్మీదేవికి సంతోషం కలిగి, అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. 
 
వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టం మరియు ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. ఈ రోజున, విష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి సత్య నారాయణ పూజను నిర్వహిస్తారు. అదనంగా, భక్తులు ఈ రోజు ధర్మరాజును కూడా పూజిస్తారు. 
 
శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన సుదామను వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం పాటించమని చెప్పినట్లు విశ్వాసం. తద్వారా సంపదను పొందాడని నమ్మకం. ఈ రోజున బ్రాహ్మణుడికి నీటితో నింపిన కుండను దానం చేస్తారు. కొందరు వైశాఖ పూర్ణిమ నాడు పంచదార, నువ్వులు దానం చేస్తే పాపాలు హరించుకుపోతాయని పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments