Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసింహ జయంతి : పంచామృతంతో అభిషేకం.. పానకం, నేతి దీపం..

సెల్వి
మంగళవారం, 21 మే 2024 (12:26 IST)
నరసింహ జయంతి వైశాఖ మాసం 14వ రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ విష్ణువు అవతారమైన నరసింహ భగవానుడి జననాన్ని పురస్కరించుకుని జరుపుకోబడుతుంది. మే 21న సాయంత్రం 4:24 గంటలకు పూజను ప్రారంభించవచ్చు. ఇంకా 7:09 గంటల్లోపు ఈ పూజను పూర్తి చేయాలి.
 
ఈ రోజు ఇంట పానకం సమర్పించి నేతి దీపం వెలిగించాలి. ఇంకా ఆలయంలో పంచామృతంతో నరసింహునికి అభిషేకం చేయించాలి. నరసింహ స్వామి ఆలయాలను సందర్శించాలి. 
 
పురాణాల ప్రకారం విష్ణువు నాలుగో అవతారమైన నరసింహ భగవానుడు కశ్యప ఋషి, అతని భార్య దితికి జన్మించాడు. అతను శక్తి, జ్ఞానం రెండింటినీ ప్రతీక. తన భక్తులను రక్షించడానికి, చెడును నిర్మూలించడానికి నరసింహ భగవానుడు భూమిపై అవతరించాడు. 
 
ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల శత్రుభయం వుండదు. భయం తొలగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2024 బుధవారం దినఫలాలు - లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి...

25-06-202 మంగళవారం దినఫలాలు - ఊహించని రీతిలో ధనలాభం పొందుతారు....

ఎంగిలితో చేతి వేళ్లను తడిపి డబ్బును లెక్కిస్తున్నారా?

24-06-2024 - సోమవారం... ఇతరులతో అతిగా మాట్లాడటం వద్దు

23-06-202 ఆదివారం దినఫలాలు - కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది...

తర్వాతి కథనం
Show comments