Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసింహ జయంతి : పంచామృతంతో అభిషేకం.. పానకం, నేతి దీపం..

సెల్వి
మంగళవారం, 21 మే 2024 (12:26 IST)
నరసింహ జయంతి వైశాఖ మాసం 14వ రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ విష్ణువు అవతారమైన నరసింహ భగవానుడి జననాన్ని పురస్కరించుకుని జరుపుకోబడుతుంది. మే 21న సాయంత్రం 4:24 గంటలకు పూజను ప్రారంభించవచ్చు. ఇంకా 7:09 గంటల్లోపు ఈ పూజను పూర్తి చేయాలి.
 
ఈ రోజు ఇంట పానకం సమర్పించి నేతి దీపం వెలిగించాలి. ఇంకా ఆలయంలో పంచామృతంతో నరసింహునికి అభిషేకం చేయించాలి. నరసింహ స్వామి ఆలయాలను సందర్శించాలి. 
 
పురాణాల ప్రకారం విష్ణువు నాలుగో అవతారమైన నరసింహ భగవానుడు కశ్యప ఋషి, అతని భార్య దితికి జన్మించాడు. అతను శక్తి, జ్ఞానం రెండింటినీ ప్రతీక. తన భక్తులను రక్షించడానికి, చెడును నిర్మూలించడానికి నరసింహ భగవానుడు భూమిపై అవతరించాడు. 
 
ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల శత్రుభయం వుండదు. భయం తొలగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

తర్వాతి కథనం
Show comments