Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసింహ జయంతి : పంచామృతంతో అభిషేకం.. పానకం, నేతి దీపం..

సెల్వి
మంగళవారం, 21 మే 2024 (12:26 IST)
నరసింహ జయంతి వైశాఖ మాసం 14వ రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ విష్ణువు అవతారమైన నరసింహ భగవానుడి జననాన్ని పురస్కరించుకుని జరుపుకోబడుతుంది. మే 21న సాయంత్రం 4:24 గంటలకు పూజను ప్రారంభించవచ్చు. ఇంకా 7:09 గంటల్లోపు ఈ పూజను పూర్తి చేయాలి.
 
ఈ రోజు ఇంట పానకం సమర్పించి నేతి దీపం వెలిగించాలి. ఇంకా ఆలయంలో పంచామృతంతో నరసింహునికి అభిషేకం చేయించాలి. నరసింహ స్వామి ఆలయాలను సందర్శించాలి. 
 
పురాణాల ప్రకారం విష్ణువు నాలుగో అవతారమైన నరసింహ భగవానుడు కశ్యప ఋషి, అతని భార్య దితికి జన్మించాడు. అతను శక్తి, జ్ఞానం రెండింటినీ ప్రతీక. తన భక్తులను రక్షించడానికి, చెడును నిర్మూలించడానికి నరసింహ భగవానుడు భూమిపై అవతరించాడు. 
 
ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల శత్రుభయం వుండదు. భయం తొలగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments