Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ యాప్‌ల జోలికి వెళ్లవద్దు.. డబ్బులు కట్టేసినా.. యువకుడి..?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (10:48 IST)
ఆన్‌లైన్‌లో లోన్ యాప్‌ల మోసం రోజు రోజుకీ పెరిగిపోతోంది. లోన్ యాప్‌ల జోలికి వెళ్తే.. నిజాయితీగా డబ్బులు కట్టేసినా వారికి కష్టాలు తప్పవు అనే దానికి ఈ ఘటనే నిదర్శనం. తమిళనాడు తిరువారూరు జిల్లాలో ఆన్‌లైన్‌లో రుణం తీసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
 
వివరాల్లోకి వెళితే.. తిరువారూరు జిల్లా వలంగైమాన్‌కు చెందిన రాజేష్ అనే యువకుడు ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా రుణం తీసుకున్నాడు. అయితే సకాలంలో రుణం చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే.. మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించిన లోన్ కంపెనీ.. రాజేష్ న్యూడ్ ఫోటోను మార్ఫింగ్ చేసి అతడి బంధువులు, స్నేహితులకు పంపినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments