Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపీఎస్ కుమారుడిపై మహిళ ఫిర్యాదు.. ఫోనులో అలా మాట్లాడుతున్నారు..

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (21:56 IST)
OPS son
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ రంగానికి చెందిన మహిళలకు కూడా లైంగిక వేధింపులు తప్పట్లేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం కుమారుడు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌పై ఓ మహిళ లైంగిక ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. 
 
గాయత్రీ దేవి అనే మహిళ, పార్లమెంటు సభ్యురాలు, ఈమె తమిళనాడు డీజీపీ కార్యాలయంలో రవీంద్రనాథ్‌పై ఫిర్యాదు చేశారు. తాను తోబుట్టువుగా భావించే ఓపీ రవీంద్రనాథ్ తప్పుడు ఉద్దేశంతో తనను సంప్రదించారని తెలిపారు. 
 
అందుకు ఆమె నిరాకరించడంతో సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, స్నేహితుల నుంచి నిత్యం బెదిరింపులకు గురవుతున్నానని చెప్పారు. తనకు భద్రత కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం