Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాపించి.. అమెరికా మహిళపై అత్యాచారం... ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (20:27 IST)
భారతదేశంలోని పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన అమెరికా మహిళ అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఆ మహిళకు మద్యం తాపించి మరీ లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
అమెరికాకు చెందిన 44 యేళ్ల మహిళ గత నల 22వ తేదీన భారత్‌కు వచ్చారు. ఆమె కేరళ రాష్ట్రంలోని కొల్లమ్ జిల్లాలోని ఓ ఆశ్రమంలో బస చేస్తుంది. గత నెల 31వ తేదీన ఆశ్రమానికి సమీపంలోని బీచ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను సమీపంచి, సిగరెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె తిరస్కరించడంతో మద్యాన్ని తాపించారు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది.
 
ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బైకుపై మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు బాధితురాలు కరునగపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన నిఖిల్, జయన్‌ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం