Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్యాసిగా మారిన కోటీశ్వర వజ్రాల వ్యాపారి.. ఎక్కడ?

ఇటీవల వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తనకున్న ఆస్తిపాస్తులు చాలవని దేశంలోని ఓ జాతీయ బ్యాంకు నుంచి ఏకంగా 11 వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయాడు. కానీ, ముంబైకు చెందిన ఓ కోటీశ్వర వజ్రా

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:03 IST)
ఇటీవల వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తనకున్న ఆస్తిపాస్తులు చాలవని దేశంలోని ఓ జాతీయ బ్యాంకు నుంచి ఏకంగా 11 వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయాడు. కానీ, ముంబైకు చెందిన ఓ కోటీశ్వర వజ్రాల వ్యాపారి మాత్రం తన రూ.కోట్ల సంపదను త్యజించి ఏకంగా సన్యాసిగా మారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన యాత్రిక్ జవేరీ టీనేజ్‌లో వజ్రాల వ్యాపారంలో అడుగుపెట్టారు. ముంబైలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తన గురువు లబ్దీ చంద్రసాగర్ బోధనలతో ప్రభావితుడైన యాత్రిక్ జవేరీ ఇప్పుడు సన్యాసం దీక్ష తీసుకున్నారు. ఈయన ముంబైలోని వాకేశ్వర్ ప్రాంతంలో సన్యాసం దీక్ష తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా వజ్రాల వ్యాపారం ద్వారా సంపాదించిన ధనాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగించానని, ఇకపై సంపాదించే జ్ఞానం ద్వారా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నానని అన్నారు. ఆయన దీక్షోత్సవానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వారంతా ఆయన సన్యాసం స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments