Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం.. బీజేపీ మద్దతుదారుడి అరెస్ట్

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానిరి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిప

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (11:50 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానిరి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేతగా మనోజ్ డెబ్ (54) తనను తాను ప్రచారం చేసుకున్నాడు. 
 
గత ఫిబ్రవరి 11న చంప్లాయ్‌లోని తన ఫామ్ హౌస్‌లో మైనర్ బాలిక (14)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం బయటికి చెప్తే చంపేస్తానని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా నాలుగు సార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
గతవారం ఫామ్‌హౌస్‌కు రమ్మని బెదిరించడంతో బాధితురాలు స్నేహితురాలి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments