Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరకు నిప్పంటుకుంటే.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (14:43 IST)
భారతదేశం సంస్కృతికి మారుపేరు. మహిళలకు కట్టుబొట్టు ఎంతముఖ్యమో.. అంతకంటే ఎక్కువగా తమ శీలాన్ని కాపాడుకుంటారు. ప్రస్తుతం మనదేశంలో పాశ్చాత్య పోకడలు వచ్చి చేరాయి.


అంతేగాకుండా వస్త్రాధరణ మారింది. కట్టుబొట్టులోనూ ఫ్యాషన్ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావంతో మనదేశ మహిళలు సంస్కృతిని మెల్ల మెల్లగా విస్మరిస్తున్నారని చాలామంది భావిస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో భారత మహిళలు శీలానికి ఎంత మర్యాద ఇస్తారనేందుకు తాజా ఘటన నిదర్శనం. తాజాగా హుబ్బళ్లి విశ్వనాథ ఆలయంలో పూజ చేసే సమయంలో ఓ మహిళ చీరకు నిప్పు అంటుకుంది. 
 
దీంతో.. ఆ పరిస్థితుల్లోనూ తనని నగ్నంగా ఎవరూ చూడొద్దని అక్కడే ఓ గదిలోకి వెళ్లిపోయింది. ఇది చూసిన స్థానికులు లోపలికి వెళ్లి మంటలార్పారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పేరు ఛాయగా గుర్తించారు. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments