రాహుల్‌-ప్రియాంకాగాంధీలపై ప్రశాంత్‌ కిషోర్‌ ప్రశంసల జల్లు

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (14:08 IST)
జేడీయూ ఉపాధ్యక్షుడు, వైసిపిప్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వైసీపీ పార్టీని 2019 ఎన్నికలలో గెలిపించడానికి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆయనను నియమించుకున్నారు. వైసిపిని రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తన ఎత్తులు పైఎత్తులతో సహాయం చేసారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ సీఏఏపై స్పందించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనకు సారథ్యం వహించిన పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్‌ కృతజ్ఞతలు చెప్పారు. పొగడ్తతల్లోముంచెత్తారు.
 
ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాన నిలిచిన రాహుల్, ప్రియాంక గాంధీల తీరు అభినందనీయమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments