Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాశాలలో వేధింపులు.. పీహెచ్‌డీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (12:48 IST)
తమిళనాడు రాజధాని, చెన్నై నగరంలోని ఓ కళాశాలలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా ఇలాంటి ఘటనే సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా పెరియార్ వర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
నివేద అనే విద్యార్థిని పీహెచ్డీ రెండో సంవత్సరం చేస్తూ, ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా నివేద రాసిన రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 
 
ఇటీవల వర్శిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి, విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించారని, దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేసిందని విద్యార్థి సంఘాలు తెలియజేశాయి. నివేద కూడా ఆ అమ్మాయి విభాగమే కాబట్టి, పూర్తి పారద్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments