Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల వివాదం-సుప్రీంలో వాదనలు: మహిళల ప్రవేశంపై జోక్యంపై సమీక్ష

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (11:38 IST)
కేరళలోని సుప్రసిద్ధ క్షేత్రం శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం 2020, జనవరి 13వ తేదీ సోమవారం వాదనలు విననుంది. 
 
శబరిమల ఆలయంలోకి అన్ని వయసులు గల మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్ 28న తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై 60 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 నవంబర్ 14వ తేదీన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మహిళల ప్రవేశంపై న్యాయస్థానం ఎంతవరకు కలుగజేసుకునే అవకాశం ఉందనే అంశంపై రాజ్యాంగ ధర్మాసనం సమీక్షించనుంది. ఇంకా దీనికోసం వాదనలను విననుంది. 
 
శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపై విచారణ జరుపనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments