Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న భార్యపై సిలిండర్‌ వేశాడు.. ఇంటి వాకిట్లో పందిరికి ఉరేసుకున్నాడు...

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (11:41 IST)
భార్యాభర్తల గొడవలు చివరికి ప్రాణాలను బలిగొంది. చిన్నపాటి గొడవలకే ఆవేశానికి గురవుతూ నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోవైలోని వేడపట్టికి చెందిన మారిముత్తు (65) ఓ ప్రైవేట్ కంపెనీకి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఇతని రెండో భార్య సుబ్బమ్మ. ఈ దంపతులు సంతానం లేరని తెలుస్తోంది. వీరితో మారిముత్తు సోదరుడు కృష్ణ కూడా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇతడు మానసిక రోగి అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మారిముత్తు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆపై సుబ్బమ్మ నిద్రపోయింది. భార్య నిద్రపోతున్న సమయంలో గొడవపడిందనే ఆవేశంతో భర్త మారిముత్తు సిలిండర్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో సుబ్బమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆపై జరిగిన విషయానికి పశ్చాత్తాపపడిన మారిముత్తు ఇంటి వాకిట్లోనే పందిరికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న మారిముత్తు ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments