Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనీకపూర్ కుటుంబానికి ఏమైంది?

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (09:58 IST)
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కుటుంబానికి ఏమైంది?.. బోనీకపూర్‌, ఆయన ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో పాటు ముగ్గురు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇటీవల బోనీకపూర్‌ నివాసంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకడంతో.. బోనీ, ఆయన ఇద్దరు కుమార్తెలు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా మా అందరికీ నెగిటివ్‌ రోపోర్ట్‌ వచ్చిందని బోనీ కపూర్‌ ట్వీట్‌ చేశారు. మా 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిందని, మరింత కొత్తగా ముందుకు సాగుతున్నామని, కరోనా బారిన పడిన వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని బోనీ కపూర్‌ ట్విటర్‌లో తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబసభ్యుల తరపున మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, అందరూ కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బోనీకపూర్‌ పవన్‌కళ్యాణ్‌తో వకీల్‌సాబ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments