Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రకాశం జిల్లాలో ఉమ్మెత్తకాయలు తినడంతో కుటుంబం అస్వస్థత

Advertiesment
family
, శనివారం, 16 మే 2020 (16:38 IST)
ఉమ్మెత్తకాయలు తింటే కరోనా సోకదన్న అపోహతో ఒక కుటుంబం ఆస్పత్రి పాలైంది. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో ఈ ఘటన జరిగింది.

ఉమ్మెత్తకాయలు తింటే కరోనా దరిచేరదన్న అసత్య వార్త సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది. దీంతో నిజమేనని నమ్మిన నలుగురు కుటుంబ సభ్యులు వాటిని తినడంతో అస్వస్థతకు గురయ్యారు.

స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలసకూలీల బాధ్యత రాష్ట్రాలదే: కేంద్రం