Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై బంధువు అత్యాచారం.. ఆపై మర్మాంగంలో ఇనుపరాడ్డుతో పొడిచాడు...

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (10:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో గత 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇపుడు ఈ ఘటనను తలపించేలా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఓ యువతిపై సమీప బంధువు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని జుల్బాయ్ గురి జిల్లా నిరంజన్ పట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి సమీప బంధువు దగ్గరకు పిలిచాడు. ఆ తర్వాత ఆమెను చెరువు వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆ యువతిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో మరో యువకుడు కూడా ఆ కిరాతకుడుకి సహకరించినట్టు సమాచారం. 
 
అత్యాచారం చేసిన తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచి పారిపోయాడు. దీంతో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని చూసిన ఓ రిక్షా కార్మికుడు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆమెను సర్దార్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments