Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత.. భారత విద్యార్థుల కోసం స్పెషల్ ట్రైన్స్

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (15:03 IST)
ఉక్రెయిన్‌లో వారంతాపు కర్ఫ్యూను ఎత్తివేసింది. ఇది భారతీయ విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలుగనుంది. పైగా, ఈ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. 
 
ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఈ కారణంగా ఆ దేశంలో ఉన్న పలు దేశాలకు చెందిన పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలు నడుపుతుంది. 
 
అలాగే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను తరలించేందుకు వీలుగా వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేశారు. దీంతో భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఇతర దేశాల సరిహద్దులకు తరలించేందుకు వీలుగా కీవ్‌లోని భారత హైకమిషన్ ప్రత్యేక బస్సులను కూడా నపుడుపుతంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments