Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వట వృక్ష' పేరుతో వారంతా మోక్షం కోసం చనిపోయారు...

దేశరాజధాని ఢిల్లీనేకాకుండా దేశం యావత్తునూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన. ఈ ఘటనలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. మోక్షం కోసం "వట వృక్ష" పేరుతో వీరు ఈ బలవన్మరణాలకు పాల్పడ

Webdunia
గురువారం, 5 జులై 2018 (08:55 IST)
దేశరాజధాని ఢిల్లీనేకాకుండా దేశం యావత్తునూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన. ఈ ఘటనలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. మోక్షం కోసం "వట వృక్ష" పేరుతో వీరు ఈ బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే, ఈ 11 మంది ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి హస్తమున్నట్టు తెలుస్తోంది. 
 
వీరంతా ఆత్మహత్యలకు ముందు ప్రత్యేక పూజలు చేసి.. ఇంటి ప్రధాన ద్వారం తెరిచిపెట్టారు. ఆ తర్వాత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా చేయడానికికారణం ఇంటి ద్వారం నుంచి అతీంద్రియ శక్తి ప్రవేశిస్తుందనే నమ్మకం. అదేసమంయలో ఈ ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి ప్రమేయం ఉండటం. 
 
పైగా, ఆత్మహత్య చేసుకున్నవారంతా.. కళ్లు, ముక్కు, నోరూ మూసుకుని, చేతులను వెనక్కి కట్టేసుకోవడం. ఇంతటిదారుణానికి పాల్పడింది నారాయణ్‌ దేవితోపాటు ఆమె కుటుంబ సభ్యులంతా ఉన్నారు. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన తమ నివాసంలోనే జరిగింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments