Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలు అలాంటి రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలి... పాఠశాల యాజమాన్యం

మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ విద్యా సంస్థ పెట్టిన నిబంధన ఇప్పుడు షాకింగుకు గురి చేస్తోంది. గతంలో విద్యార్థుల వస్త్రధారణ... అంటే జీన్స్, టీషర్టులు వగైరాలపై ఆంక్షలు విధించిన పాఠశాలల గురించి విన్నాం. కానీ తాజాగా పూణెలోని విశ్వశాంతి గురుకుల్‌ విద్యా సం

Webdunia
బుధవారం, 4 జులై 2018 (22:01 IST)
మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ విద్యా సంస్థ పెట్టిన నిబంధన ఇప్పుడు షాకింగుకు గురి చేస్తోంది. గతంలో విద్యార్థుల వస్త్రధారణ... అంటే జీన్స్, టీషర్టులు వగైరాలపై ఆంక్షలు విధించిన పాఠశాలల గురించి విన్నాం. కానీ తాజాగా పూణెలోని విశ్వశాంతి గురుకుల్‌ విద్యా సంస్థ ఉత్తర్వులు జారీ చేసి సంచలనానికి తెరలేపింది. 
 
ఏటా విద్యార్థులకు ఇచ్చే డైరీల్లో ఈ ఏడాది పెట్టిన నిబంధనలు చూసి విద్యార్థునులు షాకయ్యారు. అందులో ఏమున్నదంటే... బాలికలు తెలుపు రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ నిబంధన చూసిన విద్యార్థునుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఇదంతా కేవలం బాలికల భద్రత కోసమేనంటూ సదరు విద్యా సంస్థ సంభాళించుకుంటోంది. కానీ ఈ నిబంధన తీసివేయాలంటూ బాలికల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments