Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనం వెంటబడ్డ పులిపిల్ల, తొక్కించేసిన గుర్తు తెలియని వాహనం

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (17:09 IST)
సహజంగా జంతువులు తాము వెళ్లే దారిలోకి వస్తే వాటి వెంటబడతాయి. అలాగే ఓ గుర్తు తెలియని వాహనం వెంటబడింది ఓ పులిపిల్ల. ఈ క్రమంలో ఆ వాహనం నడిపే డ్రైవర్ పులి వాహనం వెంటపడటంతో వేగం పెంచాడు. దీనితో ఆ వాహనాన్ని ఢీకొన్న టైగర్ పిల్ల అక్కడికక్కడే చనిపోయింది.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని NH 43 జాతీయ రహదారిలో ఈ ఘటన జరిగింది. పులి పిల్ల వయస్సు 2 నుండి 4 నెలల మధ్య వున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన గురువారం రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య జరిగినట్లు చెపుతున్నారు. పులి పిల్ల మృతదేహం రోడ్డు మధ్యలో పడి ఉండటాన్ని గమనించిన బాటసారులు అటవీ శాఖకు సమాచారం అందించారు.
 
సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘున్‌ఘుటి అటవీ ప్రాంతంలో చాలాకాలంగా పులులు సంచరిస్తున్నాయి. ఇవి తరచూ జాతీయ రహదారిని దాటుతాయి. ఎందుకంటే జాతీయ రహదారికి ఇరువైపులా అడవి ఉంది, దీనివల్ల పులులు మరియు వాటి పిల్లలు చాలా ప్రదేశాల నుండి రహదారిపైకి వస్తాయి.
 
జాతీయ రహదారిపై చాలా చోట్ల, నెమ్మదిగా వాహనాలను నడపాలని బోర్డులు కూడా ఉన్నాయి. కాని కొత్తగా నిర్మించిన రహదారిపై ద్విచక్ర వాహనాలపైన కూడా వెళ్తుంటారు. ఆ సమయంలో అడవి జంతువులు వెంటాడుతాయి. దీనితో భయంతో చాలామంది ఆ పరిసర ప్రాంతానికి రాగానే వాహనం వేగాన్ని పెంచేస్తారు. దీనితో పెద్దసంఖ్యలో పెద్ద పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments