Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరినీ చంపేయాలని ప్లాన్.. టీలో విషం కలిపింది.. చివరికి?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:55 IST)
అత్తింటివారు, భర్తతో కలిసి ఉండలేనని ఓ మహిళ.. అందరినీ ఒకేసారి చంపేయాలని ప్లాన్ వేసింది. అందుకు టీలో విషం కలిపి అందరికీ ఇచ్చింది. దాంతో 16 నెలల ఓ బాలుడు మృతిచెందగా.. మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ లోని బహ్రాయిచ్ లో మచియాహీ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. పూరన్ జైస్వాల్, అంకిత జైస్వాల్ లకు గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. అంకితకు భర్తతో, అత్తింటి వారితో కలిసి ఉండడం ఇష్టం లేదు. దాంతో అందరినీ చంపాలనుకుంది. సోమవారం భర్త ఇంట్లో లేనప్పుడు విషం కలిపిన టీని అందరికి ఇచ్చింది. దాంతో టీ తాగిన అంకిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు సృష్టి లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అంకిత వదిన శివాని కుమారుడు రుద్రాన్ష్ మాత్రం మృతిచెందాడు. బహ్రాయిచ్ అదనపు ఎస్పీ కున్వార్ జ్ఞానాంజయ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదుచేసి అంకితను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వివాహేతరం సంబంధం కూడా ఇందుకు కారణమాని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments