Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 రోజుల పాటు అత్యాచారం.. మతం మార్చుకోమని.. మాంసం తినమన్నారు..

అత్యాచారంతో పాటు మాత మార్పిడి, బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేసి.. హింసించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాధిత బాలిక ముజఫర్‌ నగర్‌కు దగ్గరలోని

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (16:43 IST)
అత్యాచారంతో పాటు మాత మార్పిడి, బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేసి.. హింసించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాధిత బాలిక ముజఫర్‌ నగర్‌కు దగ్గరలోని కుక్రా గ్రామంలో దగ్గరి బంధువులతో కలిసి జీవిస్తోంది. ఈమెను ఈ నెల ఆరో తేదీన నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు.
 
నలుగురు దుండగులు బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వరుసగా పది రోజులపాటు బాధితురాలిని నిర్భంధించి.. అత్యాచారం చేయడంతో పాటు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు, పోస్కో పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ చేసి పదిరోజుల పాటు నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. 
 
మతం మార్చుకోమని వేధించారు. బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి కూడా చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు అక్రమ్‌, అస్లామ్‌, ఆయూబ్‌, సలీమ్‌ అనే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments