Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాణంలో వున్న ఫ్లైఓవర్ కుప్పకూలింది... 14 మందికి గాయాలు

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:05 IST)
ముంబై మహానగరంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. స్థానిక బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కొత్తతగా ఓ వంతెనను నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ ఫ్లైఓవర్‌లోని ఓ భాగం శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో కుప్పకూలింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 14 మంది కార్మికులు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలరించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు జోరుగా సాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments