Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాణంలో వున్న ఫ్లైఓవర్ కుప్పకూలింది... 14 మందికి గాయాలు

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:05 IST)
ముంబై మహానగరంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. స్థానిక బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కొత్తతగా ఓ వంతెనను నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ ఫ్లైఓవర్‌లోని ఓ భాగం శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో కుప్పకూలింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 14 మంది కార్మికులు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలరించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు జోరుగా సాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments