Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పరిస్థితి ఏంటి? ఇక్కడే చదువుకునేట్లు అనుమతివ్వండి: ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (14:12 IST)
రష్యా దాడులతో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రపంచ దేశాలన్నీ దాడి ఆపమని రష్యాకి చెపుతున్నప్పటికీ అది ఏమాత్రం వెనకడుకు వేయడంలేదు. దీనితో ఉక్రెయిన్ నగరాలన్నీ శ్మశాన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లి, యుద్ధం కారణంగా స్వదేశానికి వచ్చిన 20 వేల మంది వైద్యవిద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో... ఒకవేళ ముగిసినా అక్కడికి వెళ్లి చదువుకునే అవకాశం వుంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో తాము స్వదేశంలోనే చదువుకునే వీలును కల్పిస్తూ ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ విద్యార్థులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

 
విద్యార్థుల పిటీషన్ పైన మార్చి 21న విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా విద్యార్థుల చదువులు, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారకుండా చూడాలని వారి తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments