Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పరిస్థితి ఏంటి? ఇక్కడే చదువుకునేట్లు అనుమతివ్వండి: ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (14:12 IST)
రష్యా దాడులతో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రపంచ దేశాలన్నీ దాడి ఆపమని రష్యాకి చెపుతున్నప్పటికీ అది ఏమాత్రం వెనకడుకు వేయడంలేదు. దీనితో ఉక్రెయిన్ నగరాలన్నీ శ్మశాన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లి, యుద్ధం కారణంగా స్వదేశానికి వచ్చిన 20 వేల మంది వైద్యవిద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో... ఒకవేళ ముగిసినా అక్కడికి వెళ్లి చదువుకునే అవకాశం వుంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో తాము స్వదేశంలోనే చదువుకునే వీలును కల్పిస్తూ ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ విద్యార్థులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

 
విద్యార్థుల పిటీషన్ పైన మార్చి 21న విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా విద్యార్థుల చదువులు, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారకుండా చూడాలని వారి తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments