Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన ఆవిర్భావ సభ - జనసేన ఏకైక ఎమ్మెల్యేకు నో ఎంట్రీ!

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (13:52 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభ సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలోని ఇప్పంట గ్రామంలో జరుగుతుంది. ఇందులో పార్టీకి చెందిన అన్ని విభాగాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. 
 
కానీ, గత ఎన్నికల్లో జనసేన పార్టీ టిక్కెట్‌పై విజయం సాధించిన రాపాక వరప్రసాద్‌కు మాత్రం ఈ ఆవిర్భావ సభకు ప్రవేశం లేదు. ఈ మేరకు బహిరంగ జరిగే ప్రాంతంలో ప్రత్యేకంగా పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ సభలోకి రాపాక వరప్రసాద్‌కు ప్రవేశం లేదని తెలియజేస్తూ ఇట్లు మీ పల్లకి మోసిన రాజోలు జనసైనికులు" అని పోస్టర్లలో ముద్రించారు. 
 
కాగా, జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రాపాక.. ఆ తర్వాత జనసేనకు దూరమై అధికార వైపాకాతో జట్టు కట్టిన విషయం తెల్సిందే. ఈ నేపత్యంలో ఆయనకు వ్యతిరేకంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ పోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments