Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన ఆవిర్భావ సభ - జనసేన ఏకైక ఎమ్మెల్యేకు నో ఎంట్రీ!

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (13:52 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభ సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలోని ఇప్పంట గ్రామంలో జరుగుతుంది. ఇందులో పార్టీకి చెందిన అన్ని విభాగాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. 
 
కానీ, గత ఎన్నికల్లో జనసేన పార్టీ టిక్కెట్‌పై విజయం సాధించిన రాపాక వరప్రసాద్‌కు మాత్రం ఈ ఆవిర్భావ సభకు ప్రవేశం లేదు. ఈ మేరకు బహిరంగ జరిగే ప్రాంతంలో ప్రత్యేకంగా పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ సభలోకి రాపాక వరప్రసాద్‌కు ప్రవేశం లేదని తెలియజేస్తూ ఇట్లు మీ పల్లకి మోసిన రాజోలు జనసైనికులు" అని పోస్టర్లలో ముద్రించారు. 
 
కాగా, జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రాపాక.. ఆ తర్వాత జనసేనకు దూరమై అధికార వైపాకాతో జట్టు కట్టిన విషయం తెల్సిందే. ఈ నేపత్యంలో ఆయనకు వ్యతిరేకంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ పోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

Laya: రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాంత్, లయ తో నాగేశ్వరరెడ్డి చిత్రం

Puranala story::మిరాయ్ సక్సెస్ తో పురాణాలపై కల్పిక కథలు క్యూ కడుతున్నాయ్ - స్పెషల్ స్టోరీ

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments