Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులకు టీకా పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం - పొరపాటున మరో టీకా వేసి...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:21 IST)
దేశ వ్యాప్తంగా చిన్నారులకు కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 15 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకాలు పంపిణీ కార్యక్రమం ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమై, దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో మాత్రం ఈ వ్యాక్సినేషన్‌లో అపశృతి చోటుచేసుకుంది. 
 
ఈ రాష్ట్రంలోని నలంద జిల్లాలో వ్యాక్సినేషన్ సిబ్బంది పొరపాటు కోవాగ్జిన్ టీకాకు బదులు కోవిషీల్డ్ టీకా వేశారు. టీకా కోసం వ్యాక్సినేషన్ సెంటరుకు వెళ్లిన కిషోర్ పియూష్, ఆర్యన్ కిరణ్‌లకు కోవాగ్జిన్ వేయాల్సిన సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ వేశారు.
 
ఈ విషయాన్ని ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments