Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులకు టీకా పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం - పొరపాటున మరో టీకా వేసి...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:21 IST)
దేశ వ్యాప్తంగా చిన్నారులకు కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 15 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకాలు పంపిణీ కార్యక్రమం ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమై, దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో మాత్రం ఈ వ్యాక్సినేషన్‌లో అపశృతి చోటుచేసుకుంది. 
 
ఈ రాష్ట్రంలోని నలంద జిల్లాలో వ్యాక్సినేషన్ సిబ్బంది పొరపాటు కోవాగ్జిన్ టీకాకు బదులు కోవిషీల్డ్ టీకా వేశారు. టీకా కోసం వ్యాక్సినేషన్ సెంటరుకు వెళ్లిన కిషోర్ పియూష్, ఆర్యన్ కిరణ్‌లకు కోవాగ్జిన్ వేయాల్సిన సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ వేశారు.
 
ఈ విషయాన్ని ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments