Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో కోవిడ్ మాత్రలు - రూ.1,399 మాత్రమే...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:13 IST)
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కొంత ఊరటనిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇకపై దగ్గు, జలుబు, జ్వారానికి మెడికల్ షాపుల్లో మాత్రలను కొనుగోలు చేసినట్టుగానే కోవిడ్ మాత్రలను కూడా కొనుగోలు చేయొచ్చు. 
 
అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్నుఫిరవిర్ మాత్రలు ఇపుడు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. 'మోలు లైఫ్ (200 ఎంజీ) పేరుతో వచ్చిన ఈ మాత్రలు మన దేశంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సివుంటుంది. ధర రూ.1,399 మాత్రమే. 
 
ఒక్క అట్టపెట్టెలో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్క పూటకు 800 ఎంజీ డోసు కలిగిన మాత్రలను మింగాల్సివుంటుంది. అయితే, ఈ మాత్రలను వైద్యుల సిఫార్సుతోనే వాడాల్సివుంటుంది. 
 
కరోనాకు మాత్రలు అందుబాటులోకి రావడం మన దేశంలో మాత్రం ఇది తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను భారత ఫార్మా కంపెనీలు అయిన హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 పార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments