Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 వరకు రైళ్లూ నడవబోవు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (07:33 IST)
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు 21రోజులు లాక్‌డౌన్ పాటించాలని భారత ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి 31 వరకూ గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన రైల్వేశాఖ ఈ గడువును ఏప్రిల్ 14 వరకూ పొడిగించింది. ఏప్రిల్ 14 వరకూ గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లు పట్టాలెక్కవని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

బస్సుల కంటే రైళ్లలోనే దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికమంది ప్రయాణిస్తుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుతో రవాణ సదుపాయాలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఎప్పుడూ పట్టాలపై రయ్‌..రయ్‌ మంటూ తిరిగే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments