Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (10:26 IST)
కొందరు యువకులు చేసే పనులు చివరకు ప్రాణాలమీదికి తెచ్చుకుంటుంటారు. కొందరు సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోతుంటే మరొందరు మూర్ఖంగా ప్రవర్తించి చనిపోతున్నారు. తాజా ఓ యువకుడు రైలు బోగీలపై నడిచాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ వీడియో మాత్రం వైరల్ అయింది. 
 
ఓ యువకుడు రైలు బోగీపైకి ఎక్కి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతన్ని చూసిన కొందరు ఎంత అరిచినా ఏమాత్రం పట్టించుకోలేదు. అలా నడుచుకుంటూ వెళుతుండగా రైలుపై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్లు తగులుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments