Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతదేహం వద్దే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు (Video)

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (09:59 IST)
తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ యువకుడు తన ప్రియురాలి మెడలో మృతదేహం వద్దే తాళికట్టాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని కవణై అనే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ అనే రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. ఆయన రెండో కుమారుడు అప్పు అనే యువకుడు న్యాయశాస్త్రం  అభ్యసిస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న విజయశాంతి అనే అనే యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో తన తండ్రి ఆకస్మికంగా మృతి చెందడంతో  తన తండ్రి మృతదేహం వద్దే పెళ్ళి చేసుకోవాలని అప్పు నిర్ణయించాడు. 
 
దీనికి వధువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా సమ్మతం తెలిపారు. దీంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువుల సమక్షంలోనే తన ప్రియురాలి మెడలో అప్పు పసుపుతాడు కట్టి ఆ యువతిని తన అర్థాంగిగా చేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి భౌతికకాయానికి నమస్కరించి ఆశీస్సులు పొందారు. దీంతో ఆ ఇంటిలో ఒకవైపు దుఃఖం, మరోవైపు సంతోషం నెలకొంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments