Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఏనుగు ఐదేళ్లలో 50 మందిని చంపేసింది

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (07:49 IST)
అసోంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. ఐదేళ్ల నుంచి అది మనుషులే టార్గెట్ గా మారణ హోమం సృష్టిస్తోంది. గత ఐదేళ్లలో ఇప్పటి వరకూ 50 మందిని చంపేసింది.

లాడెన్ అనే ఆ ఏనుగు తాజాగా కోయిన కోచి ఫారెస్టు డివిజన్ పరిధిలో చిన్నారి సహా ముగ్గురు మహిళలను చంపేసింది. హఠాత్తుగా దాడి చేసి దొరికిన వారిని దొరికినట్లు కాళ్లతో తొక్కి చంపేస్తున్నదని ఫారెస్టు అధికారులు చెప్పారు.

మంద నుంచి విడివడిన ఆ ఏనుగు ఇలా జనావాసాలపై దాడి చేస్తున్నదని తెలిపారు. ఆ ఏనుగును ఫారెస్టు అధికారులు ‘రోగ్’గా అభివర్ణించారు. ఆ ఏనుగును బంధించేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments