Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఏనుగు ఐదేళ్లలో 50 మందిని చంపేసింది

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (07:49 IST)
అసోంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. ఐదేళ్ల నుంచి అది మనుషులే టార్గెట్ గా మారణ హోమం సృష్టిస్తోంది. గత ఐదేళ్లలో ఇప్పటి వరకూ 50 మందిని చంపేసింది.

లాడెన్ అనే ఆ ఏనుగు తాజాగా కోయిన కోచి ఫారెస్టు డివిజన్ పరిధిలో చిన్నారి సహా ముగ్గురు మహిళలను చంపేసింది. హఠాత్తుగా దాడి చేసి దొరికిన వారిని దొరికినట్లు కాళ్లతో తొక్కి చంపేస్తున్నదని ఫారెస్టు అధికారులు చెప్పారు.

మంద నుంచి విడివడిన ఆ ఏనుగు ఇలా జనావాసాలపై దాడి చేస్తున్నదని తెలిపారు. ఆ ఏనుగును ఫారెస్టు అధికారులు ‘రోగ్’గా అభివర్ణించారు. ఆ ఏనుగును బంధించేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments