Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది పైలట్లతో ఒప్పందాలు తాత్కాలిక రద్దు : ఎయిరిండియా

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:13 IST)
కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో... ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సుమారు 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా రద్దు చేసింది.

సంస్థ అవసరాల రీత్యా ఉద్యోగ విరమణ పొందిన 200 మంది పైలట్లను అంతర్జాతీయ, దేశీయ విమానాలు నడపడానికి పున: నియమించింది.

ఈ మేరకు వీరితో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈ నెల 14 వరకు రద్దు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని వారాలుగా విమానాలను నడవకపోవడంతో రెవెన్యూ పూర్తిగా పడిపోవడంతోనే వీరిని తొలగించామని, మళ్లీ పరిస్థితులు కుదుటపడిన తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments