Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలస్యంగా నడిచిన రైలు... రూ.1.36 లక్షల పరిహారం చెల్లింపు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (09:48 IST)
ఇటీవల దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇపుడు చలికాలం కావడంతో విపరీతమైన మంచు కురుస్తుంది. దీంతో అనేక రైళ్లు గంటల కొద్ది ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వే శాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. 
 
అయితే, చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం అలీగఢ్ - ఘజియాబాద్ మధ్య దట్టమైన పొంగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఈ ఆలస్యానికి కారణమైంది. ఈ రైలు షెడ్యూల్ ప్రకారం లక్నో నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 12.25 గంటలకు చేరుకోవాల్సివుంది. 
 
కానీ, మధ్యాహ్నం 2.19 గంటలకు చేరుకుమంది. ఈ రైలులో మొత్తం 544 మంది ప్రయాణికులు ఉండగా, ఐఆర్‌సీటీసీ నిబంంధనల ప్రకారం రైల్వే శాఖ వీరందరికీ రూ.250 చొప్పున మొత్తం రూ.1.36 లక్షల పరిహారాన్ని చెల్లించింది. అలాగే, తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు గంట ఆలస్యంగా బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments