Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైన్ స్నాచర్ నుంచి బంగారాన్ని ఇలా కాపాడుకున్న మహిళ

Webdunia
బుధవారం, 17 మే 2023 (19:37 IST)
కోయంబత్తూరులో ఓ మహిళ చైన్ స్నాచర్ నుంచి తన బంగారాన్ని కాపాడుకుంది. వివరాల్లోకి వెళితే, తమిళనాడు కోయంబత్తూరులోని బీలమేడు ప్రాంతానికి చెందిన కౌసల్య అనే మహిళ జివి రెసిడెన్సీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా ఆమెను కారులో వెంబడించిన అనుమానాస్పద వ్యక్తులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. 
 
అయితే కౌసల్య చైన్‌ను గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ కారు కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ మహిళ కిందపడిపోయింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు శక్తివేల్, అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. 
 
అనంతరం వారిపై జరిపిన విచారణలో ఇప్పటికే కొన్ని నేరాలకు పాల్పడినట్లు తేలింది. వారిని కోర్టులో హాజరుపరిచి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments