Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైన్ స్నాచర్ నుంచి బంగారాన్ని ఇలా కాపాడుకున్న మహిళ

Webdunia
బుధవారం, 17 మే 2023 (19:37 IST)
కోయంబత్తూరులో ఓ మహిళ చైన్ స్నాచర్ నుంచి తన బంగారాన్ని కాపాడుకుంది. వివరాల్లోకి వెళితే, తమిళనాడు కోయంబత్తూరులోని బీలమేడు ప్రాంతానికి చెందిన కౌసల్య అనే మహిళ జివి రెసిడెన్సీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా ఆమెను కారులో వెంబడించిన అనుమానాస్పద వ్యక్తులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. 
 
అయితే కౌసల్య చైన్‌ను గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ కారు కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ మహిళ కిందపడిపోయింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు శక్తివేల్, అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. 
 
అనంతరం వారిపై జరిపిన విచారణలో ఇప్పటికే కొన్ని నేరాలకు పాల్పడినట్లు తేలింది. వారిని కోర్టులో హాజరుపరిచి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments