Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ - 62 మందికి జ్వరం

Webdunia
సోమవారం, 25 జులై 2022 (13:41 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైను స్వైన్ ఫ్లూ వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే 62 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది. 
 
జనవరి ఒకటో తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు మొత్తం 166132 మందికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 62 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలిందని, మహాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గౌరి రాథోడ్ వెల్లడించారు. 
 
స్వైన్ ఫ్లూ సోకిన వారిలో థానే జిల్లాకు చెందిన ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముంబై రీజియన్‌లో హెచ్1ఎన్1 వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన తొలి మృతులు ఇవేనని చెప్పారు. 
 
అలాగే, ఈ నెల 18వ తేదీన జ్యోతి రాజా (51), బబితా హేట్ (72) అనే మహిళ జూలై 19న ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరిద్దరికీ స్వైన్ ఫ్లూ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments